రామ మందిరం కడితే ఇండియాను తగలబెడతాం అన్న అంతర్జాతీయ తీవ్రవాది "మసూద్ అజహర్" కు యోగి ఆధిత్యనాధ్ అదే స్థాయిలొ ఖటినమైన వార్నింగ్ ఇచ్చాడు ... రామమందిరం విషయంలొ ఓవర్ యాక్షన్ చేస్తే, నిన్ను ఖచ్చితంగా ఏంకౌంటర్ చేస్థాం ... ఇప్పటి వరకు నిన్ను కాపాడుతూ వచ్చిన నీ మాస్టర్లు (పాక్ ఆర్మీ, ISI) కూడా నిన్ను కాపాడ లేరు ... ఖచ్చితంగా నిన్ను ఏలిమినేట్ చేస్థాం అంటూ ఖటినమైన వార్నింగ్ ఇచ్చారు