*"నేను ప్రాణాలు విడిచినా నా వచనాలను ప్రమాణంగా భావించండి. నా సమాధి నుండి నా అస్థికలు మీకు దైర్యాన్ని కలిగిస్తాయి. నేనే కాదు నా సమాధి మీతో మాట్లాడుతుంది. అనన్య శరణాగతులైన వారి వెనువెంటే ఉంటుంది. నేను మీ కళ్ళకు కనిపించకుండా ఉన్నానని చింతించకండి. నా ఎముకలు మీతో మాట్లాడతాయి. అవి మీతో ముచ్చటించటం మీరు వింటారు. నన్ను కేవలం స్మరించండి. అంతఃకరణం లో నా యందు విశ్వాసముంచండి. ఏ కోరికలు కోరకుండా నిష్కామంగా నన్ను ఆరాధించండి. మీరు కృతకృత్యులై శుభాలను పొందుతారు"* - శ్రీ సాయి